ప్రజానాం రక్షణం దానమిజ్యాధ్యయన మేవ చ ।
విషయేష్వప్రసక్తిశ్చ క్షత్రియశ్చ సమానతః ॥ (మనుస్మృతి 1-89)
న్యాయముగా ప్రజను రక్షించుట, దానము వన విద్యాధర్మమును ప్రచారము చేయుట, అగ్నిహోత్రాది యజ్ఞమును చేయుట, వేదమును చదువుట, విషయాసక్తుడు కాకుండ జితేంద్రియుడై ఆత్మను, శరీరమును బలిష్టముగ నుంచుట. ఇది క్షత్రియుని కర్ము.
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధేచాప్యపలాయనమ్ ।
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మస్వభావజమ్ ॥ (భగవద్గీత 18-43)
వీరత్వము, ప్రతాపము, ధైర్యము, వ్యవహార చతురత, యుద్ధమునందు వెన్నుచూపి పరుగిడకుండుట, దానశీత, అందరితో పక్షపాతరహితముగ వ్యవహరించుట, చేసిన ప్రతిజ్ఞను పూర్తిచేయుట. ఇవి క్షత్రియుని స్వాభావిక గుణకర్ము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి