శంకర స ఖావతార! విశ్వ ప్రవీర!..
భోజనం బివ్వి నీకు నీ పూట తండ్రి!
రామచంద్ర! "ఎంగిలి పం డ్లి వేమి?" యనకు..
వాసి కెక్కిన రుచి యున్న పండ్లు సుమ్మి!
సీతారామ లక్ష్మణులు పంపాసరస్సు పశ్చిమ తీరంలోని శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. గురుభక్తి, సేవాభావం, వ్రతాచరణ, ధర్మనిష్ఠ కల శబరి రామునికోసం పెద్దకాలం నిరీక్షించింది. రాగానే పూజించి ఎంతో భక్తితో మధురఫలాలు సమర్పించింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి