మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

ప్రకృతి


సత్‌    -    ఎ్లప్పుడుండునది
జడము    -    జ్ఞానము లేనిది.
వికారి    -    మార్పు చెందు స్వభావము కది.
    పరమాణువు సమూహము
స్థము నాక్రమించు స్వభావము కది.
దీనికి అవ్యక్తమని కూడ పేరు. అనగా ఇంద్రియము ద్వారా తెలియబడనిది అని అర్థము. ఇది అతి సూక్ష్మము. సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము యొక్క సమావస్థ. ఈశ్వరుడు ప్రళయానంతరము సృష్టి చేయదచుకొన్నప్పుడు (ఈక్షించినపుడు) నిశ్శబ్దము, అంధకారబంధరమైన ప్రకృతిలో క్షోభ-గతి కలిగించును. అప్పటినుండి సృష్టి రచనాక్రమము ప్రారంభమగును.
కొందరు ఆస్తికు ప్రకృతి యనబడు పదార్థము లేదంటారు. దానిని ఈశ్వరుడు తన సామర్థ్యముచే పుట్టించునని వారి వాదము. ఈ ఆలోచనా సరళి వైదిక సిద్ధాంతమునకు విరుద్ధము. ఎందుకనగా
నావస్తునో వస్తుసిద్ధిః । (సాంఖ్యదర్శనము 1-88)
అవస్తునః R లేని వస్తువు నుండిÑ వస్తుసిద్ధిః R పదార్థము యొక్క పుట్టుకÑ న R జరుగదు.
భగవద్గీతలో కూడ ఈ సిద్ధాంతప్రతిపాదన కదు.
నాసతో విద్యేతే భావో నాభావో విద్యతే సతః ।
ఉపయోరపి దృష్టో-న్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః ॥ (భగవద్గీత 2-16)
అనగా లేని పదార్థమునకు పుట్టుక ఉండదు. ఉన్న పదార్థమునకు అభావము కుగదు. ఈ రెంటియొక్క సిద్ధాంతము తత్త్వజ్ఞానుచే తెలియబడినది.
అందుచే సృష్టికి ఉపాదానకారణమైన ప్రకృతి లేదనుట సత్యము కాదు.
ప్రకృతి యనబడు ఈ అతిసూక్ష్మ పదార్థముతో ఈశ్వరుడు సృష్టి రచన చేయును.
సత్త్వరజస్తమసాం సామ్యావస్థా ప్రకృతిః ప్రకృతేర్మహాన్‌
మహతో-హంకారః అహంకారాత్‌ పంచతన్మాత్రాణి ఉభయమిన్ద్రియమ్‌ ।
తన్మాత్రేభ్యః స్థూభూతాని పురుష ఇతి పంచవింశతిర్గణః ॥
                (సాంఖ్యదర్శనము 1-61)
సత్త్వరజస్తమోగుణము సమావస్థ ప్రకృతి (1) ప్రకృతి యందు ఈశ్వరుని ఈ క్షణమువన గతి కలిగి మహత్తు (1) అను పదార్థము పుట్టును.
ఈ మహత్తునుండి అహంకారము (1) పుట్టును. ఈ అహంకారము నుండి తన్మాత్రు (5), జ్ఞానేంద్రియము (5), కర్మేంద్రియము (5), మనస్సు (1) పుట్టును. తన్మాత్ర నుండి స్థూభూతము (5) పుట్టును. ఈ 24 ప్రాకృతిక పదార్థము. పురుషుడు అనగా చేతన తత్త్వము (జీవాత్మ, పరమాత్మ) 25వ పదార్థము. స్థూభూతము సంయోగము వన మనకు కనిపించు జగత్తు ఏర్పడుచున్నది.
మనుష్యునకు సృష్టిజ్ఞానము కుగుటకు జ్ఞానేంద్రియము ఉపయోగపడును. అవి
    ఘ్రాణరసనచక్షుస్త్వక్‌ శ్రోత్రాణీంద్రియాని భూతేభ్యః ।
            (న్యాయదర్శనము 1-1-12)
1. ముక్కు, 2. నాుక, 3. కన్ను, 4. చర్మము, 5. చెవు. ఈ ఐదు జ్ఞానేంద్రియము భూతమునుండి ఉత్పన్నమైనవి. ఆ భూతములేవన
    పృథివ్యాపస్తేజోవాయురాకాశమితి భూతాని ॥ (న్యాయదర్శనము 1-1-13)
1. పృథివి 2. జము 3. అగ్ని 4. వాయువు, 5. ఆకాశము. ఈ ఐదు భూతము వీటి గుణములేవన.
    గంధరసరూపస్పర్శశబ్దాః పృథివ్యాదిగుణాస్తదర్థాః ॥
(న్యాయదర్శనము 1-1-14)
1. గంధము, 2. రుచి, 3. రూపము, రంగు, 4. స్పర్శ, 5. శబ్దము. ఈ ఐదు పృథివి మొదగు భూతము గుణము మరియు ముక్కు మొదగు ఇంద్రియముకు అర్థము - విషయము.
అనగా (1) ‘గంధము’ పృథివిగుణము మరియు పృథివినుండి ఉత్పన్నమైన ముక్కునకు విషయము. (2) ‘రుచి’ జగుణము మరియు జమునుండి ఉత్పన్నమైన నాుకకు విషయము. (3) ‘రూపము - రంగు’ అగ్నిగుణము, అగ్ని నుండి పుట్టిన కన్నుకు విషయము. (4) ‘స్పర్శ’ వాయుగుణము. వాయువునుండి పుట్టిన చర్మమునకు విషయము. (5) ‘శబ్దము’ ఆకాశగుణము, ఆకాశము నుండి పుట్టిన చెవికి విషయము.
ఇంద్రియాదుగు ప్రాకృతికపదార్థము ఒకదానికన్న ఇంకొకటి సూక్షమము. ఆ క్రమమీవిధముగా ఉన్నది.
    ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః ।
    మనసశ్చ పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్‌ పరః ॥ (కఠోపనిషత్తు 3-10)
    మహతః పరమక్తవ్యమవ్యక్తాత్‌ పురుషః పరః ।
    పురుషాన్న పరం కించిత్‌ సా కాష్ఠా స పరాగతిః ॥ (కఠోపనిషత్తు 3-11)
నేత్రాది ఇంద్రియము కంటె (అర్థాః) శబ్దస్పర్శాది విషయము సూక్ష్మము. ఆ విషయము కన్న మనస్సు సూక్ష్మము, మనస్సు కన్న నిశ్చయాత్మకమగు వృత్తి బుద్ధి సూక్ష్మము. ఆ వృత్తి కంటె మహత్తత్త్వము సూక్ష్మము.
మహత్తత్త్వము కంటె ప్రకృతి సూక్ష్మము. ప్రకృతి కన్న పురుషుడు - జీవాత్మ, జీవాత్మ కన్న పరమాత్మ సూక్ష్మము. పరమాత్మ కన్న సూక్ష్మమేదియు లేదు. అదియే అంతిమము, పరమావధి. అంతకన్న సూక్ష్మమింకొకటి లేదు.

ప్రకృతి కార్యమైన సృష్టి ప్రయోజనము.


ప్రకాశక్రియాస్థితిశీం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యమ్‌ ॥ (యోగదర్శనము 2-18)
సత్త్వరజస్తమోగుణము గ దృశ్యము - ప్రకృతి పృథివ్యాది భూతము, క్షమ, జ్ఞాన కర్మేంద్రియముగను మారుతుంది. ఇదే సృష్టి - జగత్తు. దీనికి రెండు ప్రయోజనమున్నవి.
1. భోగము    -    జీవు యొక్క సుఖదుఃఖానుభవము
2. అపవర్గము    -    ప్రకృతిపురుషవివేకఖ్యాతి పొందుట.

పరమాత్మ        జీవాత్మ            ప్రకృతి
ఒక్కడు            అనేకము            ఒక్కటి
సచ్చిదానందుడు        సచ్చిత్‌            సత్‌
నియంత            భోక్త            భోగ్యము
ఉపాస్యుడు        ఉపాసకుడు        సాధనము
సర్వాంతర్యామి        ఏకదేశి            విభు
చేతననిమిత్తకారణము    సాధారణకారణము    ఉపాదానకారణము
ఏకరసుడు        అవికారి            వికారి

విద్యా, అవిద్యా


విద్య అవిద్యను జ్ఞానము, అజ్ఞానము అని కూడా అంటారు. విద్య అనగా జ్ఞానము, అవిద్య అనగా అజ్ఞానము అని అర్థము.
    వేత్తి యథావత్‌ తత్వపదార్థస్వరూపం యయా సా విద్యా ।
మనుష్యుడు ఏ సాధనము ద్వారా తత్త్వపదార్థము స్వరూపమును యథార్థముగా - ఉన్నది ఉన్నట్లుగా తెలిసికుంటాడో దానిని విద్య లేక జ్ఞానము అని అంటారు. దానికి విపరీతమైన దానిని - వ్యతిరేకమైనదానిని అవిద్య లేక అజ్ఞానము అని అంటారు.
అవిద్య క్షణమును యోగదర్శనము నందు పతంజలిమహర్షి ఇట్లు సూత్రీకరించినాడు.
    అనిత్యాశుచిదుఃఖానాత్మసు నిత్యశుచిసుఖాత్మఖ్యాతిరవిద్యా. (యోగదర్శనము 2-5)
ఈ సూత్రమునందు జ్ఞాతవ్య - తెలిసికొనదగిన పదార్థమును నాుగు రకాుగ విభజించినాడు. 1. అనిత్యము, నిత్యము 2. అశుచి, శుచి 3. దుఃఖము, సుఖము 4. అనాత్మ - జడము, ఆత్మ - చేతనము.

అవిద్య - అజ్ఞాన క్షణము :


1. శరీరము, ధనము, సంపత్తి మొదగు అనిత్యపదార్థమును (ఎ్లప్పుడు ఉండనివి, నశించునవి) నిత్యపదార్థముగా (ఎ్లప్పుడు ఉండునవి, నాశము పొందనివి) భావించుట మరియు నిత్యములైన పరమాత్మ, జీవాత్మ, ప్రకృతును అనిత్యముని అనుకొనుట.
2. అశుచి, అపవిత్రత, అశుభ్రతను శుచి, పవిత్రత, శుభ్రతగా తెలిసికొనుట మరియు శుచిని అశుచిగా తెలిసికొనుట.
3. ఇంద్రియమును సంతృప్తిపరచు దుఃఖదాయకమైన విషయసేవనమును సుఖముగా తెలిసికొనుట మరియు సుఖమును దుఃఖముగా తెలిసికొనుట.
4. జడపదార్థములైన శరీరము, శిలు, లోహము మొదగు భోగ్యపదార్థమును చేతనముగా భావించుట మరియు చేతనములైన జీవాత్మపరమాత్మను జడపదార్థముగా తెలిసికొనుటను అవిద్య లేదా అజ్ఞానము అని అంటారు.
విద్య - జ్ఞాన క్షణము :
1. అనిత్యపదార్థమును అనిత్యముగా మరియు నిత్యపదార్థమును నిత్యముగా 2. అశుచిని అశుచిగా మరియు శుచిని శుచిగా 3. దుఃఖమును దుఃఖమనియు, సుఖమును సుఖమనియు, 4. జడమును జడముగా, చేతనమును చేతనముగా తెలిసికొని వాటితో అట్లే వ్యవహరించుటను  విద్య - జ్ఞానము అని అంటారు.
ప్రపంచములో ఎవరును దుఃఖాన్ని ఇష్టపడరు. దుఃఖము వదనుకొనువారు దాని కారణమును  దూరము చేసికొనుటకు ప్రయత్నిస్తారు. అట్టివారు దుఃఖరహితమైన శాశ్వత సుఖమును - ఆనందమును కోరుతారు. వారు ఆ ఆనందమును పొందుటకు కావసిన సాధనమును సాధించుటకు కూడ క్రియాశీురగుతారు. ఈ నాుగు పదార్థమును (1. దుఃఖము 2. దుఃఖ కారణము 3. సుఖము 4. సుఖ సాధనము) దార్శనిక భాషలో ప్రయోజనము - ఉద్దేశ్యము అని అంటారు. యోగదర్శనములో వీటని 1. హేయము. 2. హేయహేతువు. 3. హానము 4. హానోపాయము అని అంటారు.
హేయము :
    హేయం దుఃఖమనాగతమ్‌ ॥ (యోగదర్శనము 2-16)
భవిష్యత్తులో రాబోవు దుఃఖము దూరము చేసికొనతగినది. భూతకాలిక దుఃఖము భోగము - అనుభవము వన నశిస్తుంది. వర్తమానమున కుగు దుఃఖము భోగింపబడుచు కొంతకాము తర్వాత నశిస్తుంది. మిగిలినది రాబోవు దుఃఖము. ఆ దుఃఖము రాకుండా చేసికొనవలెను.
హేయ హేతువు :
    ద్రష్టృదృశ్యయోః సంయోగో హేయ హేతుః ॥ (యోగదర్శనము 2-17)
ద్రష్టా R జీవుడుÑ దృశ్యము R ప్రకృతి (సమస్త భోగ్యపదార్థము). ఈ రెంటి యొక్క సంయోగము - బంధనము హేయమైన సాంసారిక దుఃఖమునకు హేతువు - కారణము.
    తస్య హేతురవిద్యా ॥ (యోగదర్శనము 2-24)
జీవాత్మ ప్రకృతు సంయోగమునకు కారణము అవిద్య - అజ్ఞానము.
హానము :
    తదభావాత్‌ సంయోగాభావో హానం తద్‌దృశేః కైవ్యమ్‌ ॥
                (యోగదర్శనము 2-25)
అవిద్యనాశము వన కుగు జీవాత్మ ప్రకృతు సంయోగనాశమును హానము అని అంటారు. ఆ హానమే జ్ఞానస్వరూపుడైన పురుషుని (జీవాత్మ) యొక్క కైవ్యము - మోక్షము. అదే మానవుని ముఖ్య పురుషార్థము.


హానోపాయము :
    వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః ॥ (యోగదర్శనము 2-26)
నిర్మమైన వివేకఖ్యాతి - ప్రకృతిపురుషత్యంతభిన్నును జ్ఞానము హానోపాయము - మోక్షమునకు ఉపాయము.
వివేకఖ్యాతి కుగుటకు అనుష్ఠించవసినది - ఆచరించవసినది ఏమనగా
    యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరావివేకఖ్యాతేః ॥
                (యోగదర్శనము 2-28)
యోగాంగమును అనుష్ఠించుటచే అవిద్యjైున అశుద్ధి నశించి వివేకఖ్యాతి పర్యంతమైన జ్ఞానము ప్రకాశిస్తుంది.
యోగాంగమును సాధించిన కొది అశుద్ధి - అవిద్య నశిస్తుంది. అవిద్య నశించినకొది సమ్యక్‌ జ్ఞానము పెరుగుతుంది. కాబట్టి సాంగయోగానుష్ఠానమే వివేకఖ్యాతిని కలిగిస్తుంది. ఆ యోగాంగము లేవన.
    యమనియమాసనప్రాణాయామప్రత్యాహారధారణా-
    ధ్యానసమాధయో-ష్టావంగాని ॥ (యోగదర్శనము 2-29)
అనుష్ఠించవసిన యోగాంగము ఎనిమిది. అవి 1. యమము 2. నియమము 3. ఆసనము. 4. ప్రాణాయామము 5. ప్రత్యాహారము 6. ధారణా 7. ధ్యానము 8. సమాధి. వీటిని గురించి విశేషముగ తెలిసికొనుటకు యోగదర్శనమును చదువవలెను.


బంధనము- అవిద్య-అజ్ఞానము


అవిద్య-అజ్ఞానము వన జీవునకు శరీరముతో సంబంధము కుగుతుంది. ఈ శరీరము జీర్ణమైనపుడు దీనిని విడిచి ఇంకొకశరీరములో ప్రవేశిస్తాడు. ఈ విధముగ అజ్ఞానములో నున్నంతకాము జన్మ, మరణము మర జన్మ, మరణము అను అవాగమనచక్రములో చిక్కుకొని దుఃఖమును అనుభవిస్తుంటాడు. దీనినే బంధనము అనిఅంటారు. బంధనములోనున్నంతవరకు దుఃఖము తప్పదు. దుఃఖము మూడురకము అవి.
1. ఆధ్యాత్మికదుఃఖము : వ్యాధు మొదగువాటివన కుగు శారీరిక బాధు. కామక్రోధాదు వన కుగు మానసిక బాధు. ఇవి జీవుడు తనకై తాను కలిగించుకున్నవి.
2. ఆధిభౌతికదుఃఖము : ఇది ఇతర ప్రాణు వన కుగునది. వ్యాఘ్రాది క్రూరమృగము వన, విషజంతువు వన, హంతకు చోరువన కుగు బాధు.
3. ఆధిదైవికదుఃఖము : దేవతనగా ప్రాకృతికములైన పంచభూతము. వీటివన కుగు భూకంపము, ఆశనిపాతము, అతివృష్టి, అనావృష్టి మొదగునవి. ఇవి కూడ దుఃఖమును కలిగించునవి.
ఇట్టి దుఃఖమున్నింటికి కారణము బంధనము.
అవిద్యాస్మితరాగద్వేషాభినివేశాః క్లేశాః ॥ (యోగదర్శనము 2-3)
అవిద్య, అస్మి, రాగము, ద్వేషము, అభినివేశము అను ఈ ఐదు క్లేశము - మిథ్యాజ్ఞానము, విపర్యయము. ఇవి కష్టమును, బాధను కలిగించునవి. వీటిలో అస్మిత మొదగు క్లేశము అవిద్య ఉన్నచో ఉండును. అవిద్య లేనిచో ఉండవు. కావున అస్మితాదుకు అవిద్య మూము.
క్లేశమూః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయః ॥ (యోగదర్శనము 2-12)
ఈ జన్మలోను రాబోవు జన్మలోను అనుభవించదగు కర్మాశయము R పాపపుణ్యము సంస్కారము క్లేశము వన కుగును.
సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః ॥ (యోగదర్శనము 2-13)
అవిద్యాది క్లేశమున్నంతవరకు కర్మాశయమునకు విపాకమైన - ఫరూపమైన జాతి-జన్మ, ఆయువు-జీవనకాము, భోగము-సుఖదుఃఖానుభవము అను ఈ మూడు ఉంటాయి.
తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వాత్‌ ॥ (యోగదర్శనము 2-14)
ఆ జాతి, ఆయువు, భోగము పుణ్యకర్మ వన సుఖమును, పాపకర్మ వన దుఃఖమును కలిగిస్తాయి.
దుఃఖజన్మప్రవృత్తిదోషమిథ్యాజ్ఞానానాముత్తరోత్తరాపాయే తదనంత రాపాయాదపవర్గః ॥  (న్యాయదర్శనము 1-1-2)
దుఃఖమునకు కారణము జన్మ, జన్మకు కారణము ధర్మాధర్మప్రవృత్తి, ప్రవృత్తికి కారణము రాగ ద్వేషమును దోషము. ఆ దోషమునకు మూము మిథ్యాజ్ఞానము, అవివేకము, అవిద్య. ఈ విధముగ శాస్త్రములో దుఃఖభరితమైన బంధనమునకు కారణము అవిద్య, అజ్ఞానము, విపర్యయము, మిథ్యాజ్ఞానము, అవివేకము, ప్రకృతిపురుషవివేకజ్ఞానము లేకపోవుట అని చెప్పబడినది. బద్ధజీవుడు చేయు శుభాశుభకర్మ ఫమును అనుభవించకుండ తప్పించుకొనలేడు.
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌.


ముక్తియందు జీవుని స్థితి

ముక్తి
‘ముచ్ఛ మోచనే’ అను ధాతువునకు ‘క్తిన్‌’ ప్రత్యయము చేర్చినచో ముక్తి శబ్దమేర్పడును. ముక్తి శబ్దమునకు విడిపోవుట అని అర్థము. మోక్షము, అపవర్గము, అమృతము, పరమపదము, అత్యంతపురుషార్థము, నిఃశ్రేయసము, కైవ్యము అనునవి పర్యాయపదము.
1.     దుఃఖజన్మప్రవృత్తిదోష మిథ్యాజ్ఞానానాముత్తరోత్తరాపాయే
    దనంత రాపాయాదపవర్గః ॥ (న్యాయదర్శనము 1-1-2)
ఇంతక్రితము బంధనము విషయమున దుఃఖమునకు మూము మిథ్యాజ్ఞానమని తొపబడినది. ఈ మిథ్యాజ్ఞానము తొగి యథార్థజ్ఞానము కలిగినపుడు దోషము (రాగద్వేషము) నశించును. అప్పుడు ధర్మాధర్మప్రవృత్తి ఉండదు. ప్రవృత్తిలేనిచో జన్మ ఉండదు, జన్మయే లేనిచో దుఃఖముండదు. ఆ స్థితినే అపవర్గమంటారు.
2.     బాధనాక్షణం దుఃఖమ్‌ ॥ (న్యాయదర్శనము 1-1-21)
    తదత్యన్తవిమోక్షో-పవర్గః ॥ (న్యాయదర్శనము 1-1-22)
బాధ- పీడ క్షణముగా కది దుఃఖము. ఇది అధర్మము వన కుగుతుంది. శరీరాదు దుఃఖముతో కూడియున్నట్టివి. జీవునకు శరీరసంబంధము వన కుగు దుఃఖమునుండి పూర్ణవిముక్తిని అపవర్గమంటారు.
3.    తదభావే సంయోగాభావో-ప్రాదుర్భావాశ్చ మోక్షః ॥
                (వైశేషిక దర్శనము 5-2-18)
తదభావే R అజ్ఞాననాశము వన రాగద్వేషాది దోషము నశించును. ఆ దోషము లేనప్పుడు ప్రవృత్తి-అదృష్టము నశిస్తుంది. అందువన సంయోగాభావః R జీవాత్మకు మనస్సుతో, శరీరముతో సంబంధము నశిస్తుంది. అప్పుడు అప్రాదుర్భావాః చ R జన్మ వన కుగు దుఃఖము ఉండదు. ఈ స్థితినే మోక్షము అని అంటారు.

 జీవుని స్థితి

    సమాధిసుషుప్తిమోక్షేషు బ్రహ్మరూపితా ॥ (సాంఖ్యదర్శనము 5-116)
సమాధియందు, సుషుప్తి-గాఢనిద్రయందు, మోక్షమునందు జీవుడు పరమాత్మ సమానముగా బ్రహ్మానందము ననుభవిస్తాడు. సమాధి, సుషుప్తియందు బ్రహ్మానందము ననుభవించినప్పటికి జీవునిలో బంధనహేతువులైన క్లేశాది వాసను - సంస్కారము ఉండును. మోక్షమునందు బంధవాసను లేని పరమాత్మ సారుప్యముంటుంది. అతడు అనంత వ్యాపక బ్రహ్మమందు స్వచ్ఛందంగా సంచరించును. సమస్త లోక లోకాంతరములో సంచరించును. శుద్ధజ్ఞానముచే సమస్త సృష్టిని చూచును. ఇతర ముక్తపురుషుతో కలియును. నిర్ముడగుటచే పూర్ణజ్ఞాని అగును. అతనికి సర్వపదార్థము జ్ఞానము యథార్థముగ కుగును. ఈ సుఖవిశేషమే స్వర్గము - ముక్తి.


పునరావర్తనము


    వేదాన్తవిజ్ఞానసునిశ్చితార్థాః సంన్యాసయోగాత్‌
    యతయః శుద్ధసత్త్వాః । తే బ్రహ్మలోకేషు పరాన్తకాలే
    పరామృతాః పరిముచ్యన్తి సర్వే ॥ (ముండకోపనిషత్తు 3-2-6)
యతయః R ఇంద్రియమును వారివశములో ఉంచుకొనినవారుÑ శుద్ధసత్త్వాః R నిర్మచిత్తులైన విద్వాంసు వేదాన్తవిజ్ఞానసునిశ్చితార్థాః R ఉపనషద్విజ్ఞానము వన నిశ్చితముగా పరమాత్మను తెలిసికొన్నవారుÑ ఎవరున్నారోవారుÑ పరామృతాః R ఉత్కృష్టమైన అమృతత్వమును పొందినవారై-మోక్షసుఖమును అనుభవించినవారైÑ తే సర్వే R వారందరుÑ పరాన్తకాలే R పరాంతకాము-మహా ప్రళయాంతమునÑ బ్రహ్మలోకేషు R పరమాత్మచే పునర్నిర్మిత పృథివ్యాది లోకములో పరిముచ్యన్తి R సర్గారంబున మర జన్మించుటకై విడువబడుదురు.
వేదాంత ప్రయోజనము బ్రహ్మపదార్థమును తెలిసికొనుట. జీవిత ప్రయోజనమును గుర్తించినవారు పరవైరాగ్యాదు నవరచుకొని సమస్త భోగాపేక్షాదును వదలి నియతేంద్రియులై బుద్ధిని శుద్ధము చేసికొనిన మహానుభావు పరమేశ్వర సాక్షాత్కారము చేసికొని ముక్తుగుదురు. వీరు పరమాత్మునియందుొక పరాంతకాము వరకు ఆనందము ననుభవింతురు. ఇది సుదీర్ఘ కాము. ఆ తర్వాత మహా ప్రళయాంతమున నూతన సృష్టియందు మర జన్మ నారంభింతురు. జీవు మోక్షమునకు ఆది-ప్రారంభము ఉండును. కావున దానికి అంతము కూడా ఉంటుంది.
పరాంతకాము :
కృతయుగము    :    17,28,000    సం ॥
            (మానవ సం ॥ు)
త్రేతాయుగము     :    12,96,000    సం ॥
ద్వాపరయుగము     :    8,64,000    సం ॥
కలియుగము     :    4,32,000    సం ॥
-------------------------------------        
ఒక చతుర్యుగము    R    43,20,000    సం ॥
ఒక సృష్టి సమయము    R    1000 చతుర్యుగము.
(బ్రహ్మ దినము)     R    1000 I 43,20,000    సం ॥
    R    4,32,00,00,000     సం ॥
ప్రళయకాము (బ్రహ్మరాత్రి) కూడ అంతే. ఒక సృష్టి, ఒక ప్రళయకాము R ఒక అహోరాత్రి.
ఒక అహోరాత్రి     R     2 I 4,32,00,00,000     సం ॥
    R    8,64,00,00,000    సం ॥
అనగా ఎనిమిది వంద అరువదినాుగు కోట్ల మానవసంవత్సరము.
30 అహోరాత్రు     R     ఒక నె.
12 నెలు     R     1 సంవత్సరము.
100 సంవత్సరము     R     1 పరాంతకాము.
కాబట్టి 1 పరాంతకాము     R     100 I 12 I 30
     R     36,000 అహోరాత్రము
    R     36,000 I 864 కోట్ల మానవ సం ॥
    R     3,11,04,000 కోట్ల మానవ సం ॥
అనగా (3 కోట్ల, 11 క్ష, 4 వే) కోట్ల మానవ సం ॥ ఈ సంఖ్య అవధిని ఊహించుట కూడ కష్టము. ఇంతటి సుదీర్ఘకాము ముక్తజీవుడు పరమాత్ముని యందు ఆనందమును అనుభవిస్తాడు. ఆ తర్వాత మర జన్మను పొందుతాడు. అందుకే ప్రతి మనుష్యుడు పురుషార్థము ద్వారా ముక్తుడగుటకు ప్రయత్నించవలెను.