మొత్తం పేజీ వీక్షణలు

12, జులై 2021, సోమవారం

కృష్ణాతీర వైభవం

శివాజి మహారాజ్ 

కృష్ణవేణి తాను పుట్టిన జన్మభూమి మహాబలేశ్వరం నుండి సాగర సంగమం చేసే హంసదీవి వరకు తన ప్రవాహా ప్రస్థానంలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర, తెంగాణ రాష్ట్రా భూమును పునీతం చేసింది. 

తన జన్మస్థానంలోని చక్రవర్తిగా అనాడు అన్ని మతావారికీ పూజ్యనీయుడుగా, ధీశాలిగా కీర్తింపబడ్డ యోధుడైన శివాజీ క్రీ.శ.1627లో జన్మించాడు. స్వాభిమానం, సాహసం, ధర్మశీత, మూర్తీభవించిన ఈ మరాఠా పీఠం వీరుడ్ని ప్రజు పురాణ పురుషుడుగానూ, మహాచక్రవర్తిగా ఆరాధించారు. 

ఆంధ్రావనిలోని కృష్ణామండంలో విస్లిుతూ అశేష భక్తజనావళితో శోభయమానంగా పూజింపబడుతున్న శ్రీశైంలోని భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామిని శివాజీ దర్శించి కృష్ణవేణి అందాల కు ముగ్దుడై పదిరోజు గడిపాడట.

శివాజీ శ్రీశై దేవాయానికి ఉత్తర గోపురం నిర్మించాడని చెబుతారు.


శ్రీకృష్ణ దేవరాయలు  

నాగాంబకు నరసరాజు ద్వారా క్రీ.శ. 1465లో జన్మించిన బిడ్డడే శ్రీకృష్ణదేవరాయలు బాల్యం లోనే ఆంధ్ర, సంస్కత భాషలో సాహిత్యజ్ఞానం సంపాదించి, కర్ణాటక హిందూస్థానీ భాషను కూడా నేర్చుకున్నాడు. 

తిమ్మరసు వద్దనే రాజనీతి, దండనీతి మొదగు రాజతంత్ర విధానాలో ఆరితేరాడు.

రాయలు విష్ణుభక్తుడై వేంకటేశ్వరుని, అహోబిల నృసింహుని, సింహాచలేశ్వరుని దర్శించి, మతసహనముతో అన్ని మతసును ఆదరించాడు. 

1515లో హంపీదేవాయాన్ని నిర్మించాడు. భువనవిజయమనే ఆస్థాన మండపాన్ని నిర్మించి అందులో రాయు తరచుగా సమావేశాు ఏర్పాటు చేశారు. 

రాయలు నీటివనరును ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేశాడు. 

రాజ్యంలో దేశరక్షణ, వర్తక, వ్యాపారాలను వద్ధి చేశాడు. 

ప్రధాన న్యాయపాలనాధికారి బాధ్యతు చేపట్టి దేశమంతటా న్యాయధర్మాులు  నెల కొనేటట్లు చేశాడు. 

మహారాజుగా మహాకవిగా, మహాదాతగా, మహాబశాలిగా ప్రసిద్ధికెక్కిన కృష్ణదేవరాయు ఆంధ్ర సామ్రాజ్యం కృష్ణా, తుంగభద్రా నదుల  అంతిమ స్థానాల వరకు విస్తతంగా యుద్ధాు చేసి, రాజ్యాన్ని విస్తరించి ఆంధ్రభోజుడుగా కీర్తి సంపాదించాడు.


రెడ్డి రాజులు 

కాతీయ సామ్రాజ్యం అస్తమించిన తర్వాత ఒక శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పాలించినవారు రెడ్డి రాజు. 

కృష్ణానది దక్షిణ తీరాన అద్దంకి, కొండవీడు, వినుకొండ రాజ్యాు ఉన్నాయి. అంతవరకూ ఆ ప్రాంతాన్ని సురక్షితంగా తన బాహుబంతో సామ్రాజ్యం తరఫున కాపాడుతున్న వ్యక్తి ప్రోయ వేమారెడ్డి. ప్రోయ వేమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. 

వీరి మొదటి రాజధాని అద్దంకి తరువాత రాజధాని కొండవీడు. ఎర్రాప్రగడ ఇతని పోషణలో ఉన్న కవి. రెడ్డి రాజ్యాు విజయనగరంలో కలిసిపోయాయి. రెడ్డి రాజుందరూ విద్యావంతులే. సంగీత నాట్యశాస్త్రపారంగతుడు. వసంతరాజీయమనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. 

వినుకొండ వ్లభరాయుడు, వెన్నెకంటి సూరన, విన్నకోట పెద్దన, నిశ్శంక కొమ్మన, మడిగి సింగన, రావిపాటి త్రిపురాంతకుడు, కాశీనాథుడు, ఎర్రాప్రగడ మొదలైన కవు ఈ కాంలో ఉన్నవారే. రెడ్డి రాజు శైవమతస్థులు .

రాచకొండ నేలిన పద్మనాయకు: పద్మనాయకు క్రీ. శ. 14వ శతాబ్దంలో కృష్ణా మండంలోని న్లగొండ జిల్లా, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూమండలాన్ని పాలించారు.

పల నాటి సీమలో అనుగురాజు గుఱజా రాజధానిగా చేసికొని బ్రహ్మనాయుణ్ణి మంత్రిగా నియమించాడు. 

బ్రహ్మనాయుడు గుండెధైర్యం కవాడు. మహామేధావి. రాజకీయ చతురత, యుద్ధకౌశం, మూర్తీభవించిన ధీశాలి. అందుకే బ్రహ్మన్న పనాడుసీమ ప్రజకు పరమాత్ముడంతటి వాడయ్యాడు. 

బ్రహ్మనాయుడు వైష్ణవ భక్తుడు కావటం చేత చెన్నకేశవాయం మాచర్ల రాజధానిలో ప్రతిష్ఠ చేశాడు.

కృష్ణాతీరంలో ప్రథమాంద్రపాకుడు ` శాతవాహనాంధ్ర చరిత్రకారుడు: అశోకుని తర్వాత శాతవాహన వంశం అధికారంలోకి వచ్చింది. శ్రీముఖుడు ఆంధ్రజాతిలోని శాతవాహన కులానికి చెందినవాడు. ఈ శాతవాహనునే శాలివాహను, శాతకర్ణుని కూడా అంటారు. ఈ ఆంధ్రరాజు 31 మంది. సుమారు 450 సంవత్సరాలు పరిపాలించాడు.


నాగార్జున కొండపై నివసించిన బౌద్ధపీఠాధిపతి : నాగార్జున కొండ సాగర్‌ ఆనకట్ట నుండి 7 కి.మీ.దూరంలో ఉంది. 

సుమారు 2500 సం.కు పూర్వం ఈ ప్రాంతం ఇక్ష్వాకు వంశస్థు పానలో ఉండేది. 

విజయపురి వీరి రాజధాని. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ విద్యాపీఠం ఉండేది. 

కళాతపస్వి, బౌద్ధపండితుడు అయిన ఆచార్య నాగార్జునుడు ఇక్కడ ఒక బౌద్ధ విద్యాపీఠాన్ని నెల కొల్పెను. 

ఇతని బుద్ధిబమునకు మెచ్చి శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపరత్వంపై ఒక విశామైన సంఘారామాన్ని కట్టించి ఇచ్చెను. 

ఇక్కడ వందకొది బౌద్ధభిక్షువు నివసించుటకు తగిన ఏర్పాట్లు చేయబడినవి. 

నాగార్జునుడు ఇక్కడ గురువుగా ఉండి విద్యార్థుకు విద్యను నేర్పించుచుండెను. 

అప్పటినుండి శ్రీపర్వతము ‘నాగార్జునకొండగా మారెను. దీనికి నాగార్జున కొండ, నందికొండ, శ్రీపర్వతం అన్న పేర్లున్నాయి.

కూచిపూడి నృత్యదాత నర్తించిన కళాక్షేత్రము

కూచిపూడి భాగవతు అగ్రహారంగానే పేరొచ్చింది. 

ఈ గ్రామంలోని పౌరాణిక పెద్దు భాగవతమును తమ నాట్యకళ ద్వారా ప్రదర్శిస్తూ విస్తరించిన కళగా కూచిపూడి గ్రామం పేరుతో జనస్రవంతిలో మారుమ్రోగింది. 

కూచిపూడి కళకు పసుమర్తివారు, వేదాంతవారు, దర్భా వారు, చింతావారు కసి భాగవతు కూచిపూడిగా ప్రసిద్ధి చెందటానికి మూస్తంభాలై నిబడ్డారు. 

భాగవతంతో ప్రారంభమై రామాయణ, మహాభారత కథలే కాక అష్టాదశ పురాణ సంహిత గాథు ఈ కూచిపూడి నాట్యం ద్వారా జనస్రవంతికి కృష్ణవాహినిలా ఆంధ్రదేశంలో విస్తరించింది. శ్రీకృష్ణదేవరాయు కూచిపూడి అగ్రహారాన్ని ఇనాముగా ఇచ్చాడని చెబుతారు.

సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్యానికి ఆది పురుషుడు, నృత్యకర్త. 15వ శతాబ్దివారు. 

ఇతను అనాథ, నిరాశ్రయుడు. ఉడిపి ఆనందతీర్ధు శ్రీకాకుళంలో నెకొల్పిన మఠంలో ఉంటుండేవారు. మహాకవి క్షేత్రయ్య వంటి ఆనాటివారు అక్కడ గజ్జకట్టి పాడినవారే. 

ఆయన జీవించే వరకు భాసిల్లినచోట కూచిపూడిలో ఆయన పేర ‘సిద్దేంద్రయోగి’పై గ అభిమానంతో గుర్తుగా సిద్దేంద్ర కళాక్షేత్రం అనే నృత్యకళాశా 1963లో స్థాపించారు.

మహాకవి క్షేత్రయ్య: కృష్ణానదీ తీరంలో ఉన్న శ్రీ కాకుళంకు 5 కి.మీ. దూరంలో మొవ్వ అన్న గ్రామంలో మువ్వ గోపాుని ఆయం ఉంది. మహాకవి క్షేత్రయ్య అసు పేరు. వరదయ్య. ఇతడు 17వశతాబ్దంవాడు. జన్మస్థం ఈ మొవ్వగ్రామమే.

తుకారాం: పాండురంగన్ని 97 కోట్ల శ్లోకాతో  స్తుతించిన నామదేవుడే తుకారాంగా జన్మించాడని ప్రతీతి.

స్వామిగుప్త: 1891 వ సంవత్సరంలో కర్నూులో జన్మించిన వేంకట స్వామి గుప్తగారు శ్రీయుతు సదాశివశాస్త్రి. గద్వా కృష్ణమాచార్యు, ఇంద్రకంటి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, బుక్కపట్టణం శ్రీనివాసాచార్యు, అనుము విశ్వనాథ శాస్త్రు వద్ద విద్య నభ్యసించిన పిమ్మట జగదాశ్చర్యకరావధాన కవితా సంపన్ను, అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలైన తిరుపతి శాస్త్రి, వేంకట శాస్త్రు వద్ద కావ్యము, అవధాన విద్య యందలి మెకుమ గ్రహించి అవధానాు నిర్వహించడం మొదుపెట్టారు.

కృష్ణాతీరంలో కవులు, చక్రవర్తుల ప్రభావం

చక్రవర్తులు : 

శాతవాహను, ఇక్ష్వాకు, విష్ణుకుండిన్యు, పల నాడు రాజు, కాకతీయ గజపతులు , రెడ్డిరాజు, విజయనగరం దేవరాయలు, రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, తర్వాత 1770 నుండి బ్రిటిష్‌ వారి అగమనం తరువాత భారత స్వాతంత్య్రం వరకు విశిష్ఠమైన చరిత్ర జరిగింది. గుంటూరు సీమ కొండవీడు, వినుకొండ, బ్లెంకొండ, అమరావతి, పనాడు, మాచర్ల, గురజా, చేబ్రోు రాజరిక కేంద్రాుగా, జమీందారి సంస్థానాలు గా విసిల్లాయి.

కవులు :

మహాకవు అల్లసాని పెద్దన, శ్రీనాథుడు, ప్కాురికి సోమన వంటి దిగ్గజము సాహిత్యానికి అంకారమై నేటితరం కవులు  విశ్వనాథ, నదును వర్ణిస్తూ కృష్ణాతరంగ నిర్ణిద్రగానముతోడ శ్పిమ్ము తొలి పూజ సేయువారు అని, పాపయ్య శాస్త్రి కోటితీర్థాు, ముక్కోటి దేవతు నీ పైటలో దాచిన వేణీ, రాణి అంటూ వారి సాహిత్యంలో నేపథ్యం మరియు వారి పదవర్ణనకు ఆధారమయ్యింది. 

నేటితరం రచయితలు వ్రాసే కవితు, గేయాు కృష్ణవేణిని వర్ణించిన వర్ణను కోక్లొు. సినారె ఒక చరణంలో కృష్ణను కీర్తిస్తూ, ‘కృష్ణవేణీ తరంగిణీ జాతి గుండెjైు సాగరమ్మై రూపు సవరించుకొని నీటి’ అంటూ కన్య సోయగాు, వర్ణిస్తూ పాటపాడితే ‘నేనీదరినీ నువ్వాదరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అని ప్రేయసీ ప్రియు పాడుకునే పాటను వ్రాసారు ఆత్రేయ. ‘కృష్ణవేణీ తొగింటి అలివేణీ...సిరివేణీ’ అంటూ పాడే పాటలో కృష్ణవేణి కవి సాహిత్యంలో పాళి అయ్యింది. 

బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను... అని ఇలా ఎందరో కవు సాహిత్యానికి తానే గురువయ్యింది కృష్ణవేణి.

కృష్ణాప్రస్థానంలో మహాకవు: కొట్టరపు తిక్కన, ఎఱ్ఱ్రాప్రగడ, పోతన, ప్లిమఱ్ఱి పినవీరభద్రుడు, శ్రీనాథుడు, అ్లసాని పెద్దన, కవిత్వంపై మోజువున్న శ్రీకృష్ణదేవరాయు ఇంకా తుకారాం, క్షేత్రయ్య నేటి 20వశతాబ్దపు ఆధునిక కవు, త్రిపురనేని, జాషువా, విశ్వనాథ, కరుణశ్రీ వంటి భక్తి కవుకు కృష్ణవేణి జప్రవాహం హోరులా వారి కవిత్వం జోరుగా సాగింది.

కవిబ్రహ్మ ఉభయకవి మిత్రుడు తిక్కన ప్రబంధపరమేశ్వరుడు, శంభుదాసుడు, ఎర్రన ప్రజాకవి యోగి వేమన, కవిసార్వభౌమ శ్రీనాథుడు, ప్కాురికి సోమనాథకవి, కృష్ణామండంలో పుట్టి పెరిగిన శ్రీనాథకవిసార్వభౌముడు కంటే ముందు అవతరించిన ప్కాురికి సోమనాథకవి. వీరంతా కృష్ణాతీరవాసులే!

ఆంధ్రకవితా పితామహుడు: శ్రీకృష్ణదేవరాయలు 

            తొగుదే యన్న? దేశంబు దొ గేను

            దొగు వ్లభుండ దొగొ కండ

            ఎ్లనృపు గొువ నెఱుగవే బాసాడి

            దేశ భాషందు దొగు లెస్స

హంపీ విజయనగర సామ్రాజ్యాధినేత ఆంధ్రభోజుడుగా కీర్తించబడిన శ్రీకృష్ణదేవరాయు ఆస్థానకవులో అగ్రగణ్యుడుగా పేరుపొందిన అల సాని పెద్దన కవి కృష్ణామండం కర్నూు జిల్లా రూపాటిసీమ గ్రామమందు జన్మించాడు రాయవారు. 

అష్టదిగ్గజకవుగా పేరుపొందిన పెద్దన కవితోపాటు ఇంకా సప్తకవు నంది తిమ్మన, ధూర్జటి, మల్లన, అయ్యరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు వంటి కవుతో గోష్ఠి కార్యక్రమాు నిర్వహించుచుండెడివారు.

పింగళి సూరన: పింగళి గ్రామం కృష్ణాతీరంలోనినిదే. ఈ మహాకవి అబ్బమ్మ, అమరనార్యుకు పుత్రుడు. శ్రీకృష్ణదేవరాయ అష్టదిగ్గజకవులో ఒకడు. భారత రామాయణము రెండర్థము వచ్చు రీతిలో తనదైన శైలిలో పద, శబ్దప్రయోగాు, రసపుష్ఠి కావ్య నిర్మాణం చేసే ఉద్దండ పండితుడుగా మెగొందాడు.

వికట కవి తెనాలి రామకృష్ణుడు: హాస్య సంభాషణా చతురుడు, సమయస్ఫూర్తి గ దిట్టకవిగా ఎంతటి తీవ్ర సమస్యనైనా క్షణంలో ఉపాయం పుట్టించే వక్తగా, బమ్మిని తిమ్మిని చేయగ అఘటన ఘటనా సమర్థుడుగా తొగు సాహిత్యంలో ఏకైక వికటకవిగా ప్రసిద్ధి చెందిన రామకృష్ణుడు అసుపేరు రామలింగం. వైష్ణవరాజు రాయ నాశ్రయించినందున ఆయన ప్రీతి కోసం, భుక్తి కోసం, వైష్ణవం స్వీకరించి రామకృష్ణుడయ్యాడు. ఈయన ఇంటిపేరు గార్లపాటి. జన్మస్థం తెనాలి. జన్మించిన సంవత్సరం 1464. 1510 లో దేవరాయ ఆస్థానంలో స్థానం సంపాదించే సమయంలో ఆంధ్రలోని తెనాలి రామలింగడుగా హంపి విజయనగరసామ్రాజ్యంలో పిువబడ్డాడు.

కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ:

            కృష్ణాతరంగ నిర్ణిద్రగానము తోడ

            శ్పిమ్ము తొలిపూజ సేయునాడు

            అక్షరజ్ఞాన మెఱుగదో యాంధ్రజాతి?

            విమ కృష్ణానదీ సైకతము యందు

            కోకిపు బాట పిచ్చుక గూండ్లు కట్టి

            నేర్చుకొన్నది పూర్ణిమా నిశియందు

అని చెప్పుకున్న శ్రీ విశ్వనాథుని జన్మస్థానం నందమూరు,  జన్మదినం సెప్టెంబరు,10, 1895. నిశిరాత్రిలో కూడా కసిగా సంస్కృతాంధ్రీయ శబ్దా బ్దా లోతు ఎత్తు కూంకషంగా అధ్యయనం చేసి విద్వత్కవిగా పరిపూర్ణుడయ్యాడు. 

1970 లో జ్ఞానపీట్‌ పురస్కారం శ్రీరామాయణ క్పవృక్షం గ్రంథరచన ద్వారా భిస్తే అనంతరం భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ బిరుదునిచ్చి గౌరవించింది.

జంధ్యా పాపయ్యశాస్త్రి:  తొగు సాహిత్య స్రవంతిలో నవరసాలోని కరుణరసం నేపథ్యంగా పుష్పవిలాపం లోని పూగుబుర్లు నోర్లు విప్పి బావురుమని మనిషిని కరుణతో ప్రశ్నించినట్లు రచించిన కరుణరస కవి. తొగు సాహిత్య కవులో అరుదైన కవి, అరుణకవి, కరుణకవి. కరుణరసం తన కవిత్వశక్తిగా గ ఆయన కరుణశ్రీ.

మొల్ల  కృష్ణా మండం తెనాలి ప్రాంతానికి చెందిన మట్టితో కుండు చేసే కుమ్మరి ఆతుకూరి కేతన కూతురు మొల్ల.   

లితకళారాధనకు కుం అడ్డం కాదని స్వశక్తే గురువుగా, జీవితంలో ప్రపంచమే ఒక పాఠశాగా, సమాజంలో మంచి చెడును గ్రహించి, చదివిన చదువు చిన్నదైనా అవగాహనే కంగా వనకవి, మహాకవి వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని 571 పద్య, గద్యాతో 6 ఖండాుగా వ్రాసిన ఒక మహిళా రచయిత్రి కాదు కవయిత్రే ఆమె పేరు మొల్ల 

సింగమనాయకుడు: తెంగాణలోని రాచకొండలో రేచర్ల సింగమనాయకుడు పద్మనాయకు రాజ్యాన్ని స్థాపించాడు. నలోపాఖ్యానం, నవనాథోపాఖ్యానం మొదలైన ద్విపదగ్రంథాను వ్రాసాడు.

పిల్లల మర్రి పినవీరభద్రకవి: శ్రీనాథయుగంలోని మరొక ప్రతిభావంతుడైన కవి ప్లిమర్రి పినవీరభద్రుడు. శారదాపీఠంగా ప్రసిద్ధికెక్కిన పండిత వంశానికి చెందిన పినవీరన ‘వాణి నా రాణి’ అని చెప్పుకున్నాడని అంటారు. ప్లిమర్రివారి స్వగ్రామం తెంగాణా, నల్గొండజిల్లాలోని ప్లిమర్రి గ్రామం అనీ, ఆ తర్వాత న్లెూరు వాసుయ్యారనీ తొస్తోంది. పినవీరస అవతారదర్పణం, నారదీయపురాణం, మాఘమహాత్మ్యం, మానసోల్లాససారం రచించాడని చెబుతారు.

సహజ పండితుడు పోతన : శ్రీనాథునికి సమకాలికుడు. పదిహేనవ శతాబ్దికి చెందిన భక్తకవి పోతన బమ్మెర గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామం తెంగాణలోనిది. పోతనకి సహజపాండిత్య అనే బిరుదువుంది. పోతన భాగవతం కాక వీరభద్ర విజయం, భోగినీ దండకం రచించాడు. నారాయణ శతకం కూడా పోతన రచించాడని చెబుతారు. పోతన రాచకొండనేలిన పద్మనాయకరాజు సర్వజ్ఞసింగభూపాుని ఆస్థానంలో ఉండేవాడని చెబుతారు. అక్కడున్నపుడే ఈయన భోగినీ దండకాన్ని రచించాడు.

            ఒనరన్‌ నన్నయ తిక్కనాదికవులీ యుర్వింబురాణావశుల్‌

            తెనుగుల్‌ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో

            తెనుగుంజేయరు మున్ను భాగవతమున్‌ దీనిన్‌ దెనిగించినా

            జననంబున్‌  సఫంబు చేసెద బునర్జంన్మంబు లేకుండగన్‌

            పలికెడిది భాగవతమట

            పలికించు విభుండు రామభద్రుండటనే

            పలికిన భవహరమగుటనట

            పలికెద, వేఱొండు గాథ బుకగనేలా?

పుష్కరా సందర్భంగా పుష్కర ఘాట్లలో పుష్కర యాత్రీకు పుష్కర స్నానం చేయుటకు ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ రాష్ట్రాలో కృష్ణానదీ ప్రవహించు మహబూబ్‌నగర్‌, కర్నూు, నల్గొండ, గుంటూరు మరియు కృష్ణాజిల్లాలోని నదికి అనుసంధానమైన జిల్లాలో పుష్కర రేవు అనువైన ప్రదేశాలు:

కర్నూులు జిల్లాలోని శ్రీశైలం  ఎడమవైపు, కుడివైపు రేవు, పాతాళగంగ, సంగమేశ్వరం ప్రదేశాలు 

గుంటూరు జిల్లా లోని అమరావతి, వైకుంఠపురం, సీతానగరం, తంగెడ, గోవిందపురం మున్నగు ప్రదేశాలు 

కృష్ణాజిల్లాలోని విజయవాడ, భవానీపురం, ఇబ్రహీం పట్నం, గుడిమెట్ల, చాగంటిపాడు, గొల్ల పూడి తదితర ప్రదేశాలు 

            సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామ్‌

            దేవా భాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే     (ఋగ్వేదం)

Model Papers for 10th Science | Model Question Paper Science Part A & B ...

7, జులై 2021, బుధవారం

దిలీప్ కుమార్ బయోగ్రఫీ

దిలీప్ కుమార్మొ దటి పేరు యూసుఫ్‌ ఖాన్‌

భారతీయ చిత్రసీమకు మెథడ్‌ యాక్టింగ్‌ టెక్నిక్‌ పరిచయం చేసినది దిలీప్ 

1944 నుంచి 1998 వరకు దిలీప్‌ కుమార్‌ చిత్రసీమను పాలించారు 

1966లో ప్రఖ్యాత నటీమణి సైరా బానును  వివాహం చేసుకున్నాడు 

2000 - 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ దిలీప్‌ కుమార్‌ సేవలందించారు. 

దిలీప్‌ కుమార్‌ 1922 డిసెంబర్‌ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. 

దిలీప్‌ కుమార్‌ (98) అనారోగ్యంతో 07-07-2021 న కన్నుమూశారు. 

సినిమాల్లోకి రాకముందు దిలీప్‌ తండ్రితో కలిసి పండ్లు అమ్మేవారు

బాంబే టాకీస్‌ యజమాని ఈయనకు దిలీప్‌ కుమార్‌ అని పేరు పెట్టాడు 

1944లో జ్వర్‌ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 

జ్వార్ భాటా (పోటు, పాట్లు) అంతగా గుర్తింపు పొందలేదు

1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా.

1955లో ఆజాద్‌, దేవదాస్‌ సినిమాలతో హిట్ కొట్టారు 

అధిక వసూళ్లు సాధించిన సినిమా 'ఆజాద్‌'  

దిలీప్ నటించిన పౌరాణిక చిత్రం 'మొఘల్‌-ఎ-ఆజామ్‌'


దిలీప్ కుమార్  పొందిన అవార్డులు : 

ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందాయి 

1993లో ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది 

1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. 

1991లో పద్మభూషణ్‌ లభించింది. 

2015లో పద్మవిభూషణ్‌ లభించింది 

1998లో నిషాన్‌-ఇ-ఇంతియాజ్‌ అవార్డు లభించింది

1992 జీవితకాలం సాధన అవార్డు

దిలీప్ కుమార్ పొందిన  బిరుదులు : ట్రాజెడీ కింగ్, దిలీప్ సాహెబ్

దిలీప్ కుమార్  సేవలు : నటన, సినీ నిర్మాణం,  సినిమా దర్శకత్వం, రాజ్యసభ సభ్యత్వం 

జన్మదినం : 1922 డిసెంబరు 11 (మరణించే నాటికి వయస్సు 98)

పుట్టిన స్థలం : పెషావర్, పాకిస్తాన్

లభించిన పురస్కారాలు:  ఫిలిం ఫేర్ అవార్డులు

ఉత్తమ నటుడు అవార్డు సినిమాలు : 1954 దాగ్, 1956 ఆజాదీ, 1957 దేవదాస్, 1958 నయా దౌర్, 1961 కోహినూర్, 1965 లీడర్, 1968 రామ్ ఔర్ శ్యామ్, 1983 శక్తి

1960 లో వచ్చిన  'మొఘల్ ఎ ఆజం' ఇతడి జీవితంలో ఒక కీర్తి పతాకం. 

1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా. 

ఇతడి మొదటి సినిమా జ్వార్ భాటా (పోటు, పాట్లు) 1944

దీదార్ (1951), అమర్ (1954), దేవదాస్ (1955), మధుమతి (1958) సినిమాల్లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది.