మొత్తం పేజీ వీక్షణలు

12, జులై 2021, సోమవారం

కృష్ణాతీరంలో కవులు, చక్రవర్తుల ప్రభావం

చక్రవర్తులు : 

శాతవాహను, ఇక్ష్వాకు, విష్ణుకుండిన్యు, పల నాడు రాజు, కాకతీయ గజపతులు , రెడ్డిరాజు, విజయనగరం దేవరాయలు, రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, తర్వాత 1770 నుండి బ్రిటిష్‌ వారి అగమనం తరువాత భారత స్వాతంత్య్రం వరకు విశిష్ఠమైన చరిత్ర జరిగింది. గుంటూరు సీమ కొండవీడు, వినుకొండ, బ్లెంకొండ, అమరావతి, పనాడు, మాచర్ల, గురజా, చేబ్రోు రాజరిక కేంద్రాుగా, జమీందారి సంస్థానాలు గా విసిల్లాయి.

కవులు :

మహాకవు అల్లసాని పెద్దన, శ్రీనాథుడు, ప్కాురికి సోమన వంటి దిగ్గజము సాహిత్యానికి అంకారమై నేటితరం కవులు  విశ్వనాథ, నదును వర్ణిస్తూ కృష్ణాతరంగ నిర్ణిద్రగానముతోడ శ్పిమ్ము తొలి పూజ సేయువారు అని, పాపయ్య శాస్త్రి కోటితీర్థాు, ముక్కోటి దేవతు నీ పైటలో దాచిన వేణీ, రాణి అంటూ వారి సాహిత్యంలో నేపథ్యం మరియు వారి పదవర్ణనకు ఆధారమయ్యింది. 

నేటితరం రచయితలు వ్రాసే కవితు, గేయాు కృష్ణవేణిని వర్ణించిన వర్ణను కోక్లొు. సినారె ఒక చరణంలో కృష్ణను కీర్తిస్తూ, ‘కృష్ణవేణీ తరంగిణీ జాతి గుండెjైు సాగరమ్మై రూపు సవరించుకొని నీటి’ అంటూ కన్య సోయగాు, వర్ణిస్తూ పాటపాడితే ‘నేనీదరినీ నువ్వాదరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అని ప్రేయసీ ప్రియు పాడుకునే పాటను వ్రాసారు ఆత్రేయ. ‘కృష్ణవేణీ తొగింటి అలివేణీ...సిరివేణీ’ అంటూ పాడే పాటలో కృష్ణవేణి కవి సాహిత్యంలో పాళి అయ్యింది. 

బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను... అని ఇలా ఎందరో కవు సాహిత్యానికి తానే గురువయ్యింది కృష్ణవేణి.

కృష్ణాప్రస్థానంలో మహాకవు: కొట్టరపు తిక్కన, ఎఱ్ఱ్రాప్రగడ, పోతన, ప్లిమఱ్ఱి పినవీరభద్రుడు, శ్రీనాథుడు, అ్లసాని పెద్దన, కవిత్వంపై మోజువున్న శ్రీకృష్ణదేవరాయు ఇంకా తుకారాం, క్షేత్రయ్య నేటి 20వశతాబ్దపు ఆధునిక కవు, త్రిపురనేని, జాషువా, విశ్వనాథ, కరుణశ్రీ వంటి భక్తి కవుకు కృష్ణవేణి జప్రవాహం హోరులా వారి కవిత్వం జోరుగా సాగింది.

కవిబ్రహ్మ ఉభయకవి మిత్రుడు తిక్కన ప్రబంధపరమేశ్వరుడు, శంభుదాసుడు, ఎర్రన ప్రజాకవి యోగి వేమన, కవిసార్వభౌమ శ్రీనాథుడు, ప్కాురికి సోమనాథకవి, కృష్ణామండంలో పుట్టి పెరిగిన శ్రీనాథకవిసార్వభౌముడు కంటే ముందు అవతరించిన ప్కాురికి సోమనాథకవి. వీరంతా కృష్ణాతీరవాసులే!

ఆంధ్రకవితా పితామహుడు: శ్రీకృష్ణదేవరాయలు 

            తొగుదే యన్న? దేశంబు దొ గేను

            దొగు వ్లభుండ దొగొ కండ

            ఎ్లనృపు గొువ నెఱుగవే బాసాడి

            దేశ భాషందు దొగు లెస్స

హంపీ విజయనగర సామ్రాజ్యాధినేత ఆంధ్రభోజుడుగా కీర్తించబడిన శ్రీకృష్ణదేవరాయు ఆస్థానకవులో అగ్రగణ్యుడుగా పేరుపొందిన అల సాని పెద్దన కవి కృష్ణామండం కర్నూు జిల్లా రూపాటిసీమ గ్రామమందు జన్మించాడు రాయవారు. 

అష్టదిగ్గజకవుగా పేరుపొందిన పెద్దన కవితోపాటు ఇంకా సప్తకవు నంది తిమ్మన, ధూర్జటి, మల్లన, అయ్యరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు వంటి కవుతో గోష్ఠి కార్యక్రమాు నిర్వహించుచుండెడివారు.

పింగళి సూరన: పింగళి గ్రామం కృష్ణాతీరంలోనినిదే. ఈ మహాకవి అబ్బమ్మ, అమరనార్యుకు పుత్రుడు. శ్రీకృష్ణదేవరాయ అష్టదిగ్గజకవులో ఒకడు. భారత రామాయణము రెండర్థము వచ్చు రీతిలో తనదైన శైలిలో పద, శబ్దప్రయోగాు, రసపుష్ఠి కావ్య నిర్మాణం చేసే ఉద్దండ పండితుడుగా మెగొందాడు.

వికట కవి తెనాలి రామకృష్ణుడు: హాస్య సంభాషణా చతురుడు, సమయస్ఫూర్తి గ దిట్టకవిగా ఎంతటి తీవ్ర సమస్యనైనా క్షణంలో ఉపాయం పుట్టించే వక్తగా, బమ్మిని తిమ్మిని చేయగ అఘటన ఘటనా సమర్థుడుగా తొగు సాహిత్యంలో ఏకైక వికటకవిగా ప్రసిద్ధి చెందిన రామకృష్ణుడు అసుపేరు రామలింగం. వైష్ణవరాజు రాయ నాశ్రయించినందున ఆయన ప్రీతి కోసం, భుక్తి కోసం, వైష్ణవం స్వీకరించి రామకృష్ణుడయ్యాడు. ఈయన ఇంటిపేరు గార్లపాటి. జన్మస్థం తెనాలి. జన్మించిన సంవత్సరం 1464. 1510 లో దేవరాయ ఆస్థానంలో స్థానం సంపాదించే సమయంలో ఆంధ్రలోని తెనాలి రామలింగడుగా హంపి విజయనగరసామ్రాజ్యంలో పిువబడ్డాడు.

కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ:

            కృష్ణాతరంగ నిర్ణిద్రగానము తోడ

            శ్పిమ్ము తొలిపూజ సేయునాడు

            అక్షరజ్ఞాన మెఱుగదో యాంధ్రజాతి?

            విమ కృష్ణానదీ సైకతము యందు

            కోకిపు బాట పిచ్చుక గూండ్లు కట్టి

            నేర్చుకొన్నది పూర్ణిమా నిశియందు

అని చెప్పుకున్న శ్రీ విశ్వనాథుని జన్మస్థానం నందమూరు,  జన్మదినం సెప్టెంబరు,10, 1895. నిశిరాత్రిలో కూడా కసిగా సంస్కృతాంధ్రీయ శబ్దా బ్దా లోతు ఎత్తు కూంకషంగా అధ్యయనం చేసి విద్వత్కవిగా పరిపూర్ణుడయ్యాడు. 

1970 లో జ్ఞానపీట్‌ పురస్కారం శ్రీరామాయణ క్పవృక్షం గ్రంథరచన ద్వారా భిస్తే అనంతరం భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ బిరుదునిచ్చి గౌరవించింది.

జంధ్యా పాపయ్యశాస్త్రి:  తొగు సాహిత్య స్రవంతిలో నవరసాలోని కరుణరసం నేపథ్యంగా పుష్పవిలాపం లోని పూగుబుర్లు నోర్లు విప్పి బావురుమని మనిషిని కరుణతో ప్రశ్నించినట్లు రచించిన కరుణరస కవి. తొగు సాహిత్య కవులో అరుదైన కవి, అరుణకవి, కరుణకవి. కరుణరసం తన కవిత్వశక్తిగా గ ఆయన కరుణశ్రీ.

మొల్ల  కృష్ణా మండం తెనాలి ప్రాంతానికి చెందిన మట్టితో కుండు చేసే కుమ్మరి ఆతుకూరి కేతన కూతురు మొల్ల.   

లితకళారాధనకు కుం అడ్డం కాదని స్వశక్తే గురువుగా, జీవితంలో ప్రపంచమే ఒక పాఠశాగా, సమాజంలో మంచి చెడును గ్రహించి, చదివిన చదువు చిన్నదైనా అవగాహనే కంగా వనకవి, మహాకవి వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని 571 పద్య, గద్యాతో 6 ఖండాుగా వ్రాసిన ఒక మహిళా రచయిత్రి కాదు కవయిత్రే ఆమె పేరు మొల్ల 

సింగమనాయకుడు: తెంగాణలోని రాచకొండలో రేచర్ల సింగమనాయకుడు పద్మనాయకు రాజ్యాన్ని స్థాపించాడు. నలోపాఖ్యానం, నవనాథోపాఖ్యానం మొదలైన ద్విపదగ్రంథాను వ్రాసాడు.

పిల్లల మర్రి పినవీరభద్రకవి: శ్రీనాథయుగంలోని మరొక ప్రతిభావంతుడైన కవి ప్లిమర్రి పినవీరభద్రుడు. శారదాపీఠంగా ప్రసిద్ధికెక్కిన పండిత వంశానికి చెందిన పినవీరన ‘వాణి నా రాణి’ అని చెప్పుకున్నాడని అంటారు. ప్లిమర్రివారి స్వగ్రామం తెంగాణా, నల్గొండజిల్లాలోని ప్లిమర్రి గ్రామం అనీ, ఆ తర్వాత న్లెూరు వాసుయ్యారనీ తొస్తోంది. పినవీరస అవతారదర్పణం, నారదీయపురాణం, మాఘమహాత్మ్యం, మానసోల్లాససారం రచించాడని చెబుతారు.

సహజ పండితుడు పోతన : శ్రీనాథునికి సమకాలికుడు. పదిహేనవ శతాబ్దికి చెందిన భక్తకవి పోతన బమ్మెర గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామం తెంగాణలోనిది. పోతనకి సహజపాండిత్య అనే బిరుదువుంది. పోతన భాగవతం కాక వీరభద్ర విజయం, భోగినీ దండకం రచించాడు. నారాయణ శతకం కూడా పోతన రచించాడని చెబుతారు. పోతన రాచకొండనేలిన పద్మనాయకరాజు సర్వజ్ఞసింగభూపాుని ఆస్థానంలో ఉండేవాడని చెబుతారు. అక్కడున్నపుడే ఈయన భోగినీ దండకాన్ని రచించాడు.

            ఒనరన్‌ నన్నయ తిక్కనాదికవులీ యుర్వింబురాణావశుల్‌

            తెనుగుల్‌ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో

            తెనుగుంజేయరు మున్ను భాగవతమున్‌ దీనిన్‌ దెనిగించినా

            జననంబున్‌  సఫంబు చేసెద బునర్జంన్మంబు లేకుండగన్‌

            పలికెడిది భాగవతమట

            పలికించు విభుండు రామభద్రుండటనే

            పలికిన భవహరమగుటనట

            పలికెద, వేఱొండు గాథ బుకగనేలా?

పుష్కరా సందర్భంగా పుష్కర ఘాట్లలో పుష్కర యాత్రీకు పుష్కర స్నానం చేయుటకు ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ రాష్ట్రాలో కృష్ణానదీ ప్రవహించు మహబూబ్‌నగర్‌, కర్నూు, నల్గొండ, గుంటూరు మరియు కృష్ణాజిల్లాలోని నదికి అనుసంధానమైన జిల్లాలో పుష్కర రేవు అనువైన ప్రదేశాలు:

కర్నూులు జిల్లాలోని శ్రీశైలం  ఎడమవైపు, కుడివైపు రేవు, పాతాళగంగ, సంగమేశ్వరం ప్రదేశాలు 

గుంటూరు జిల్లా లోని అమరావతి, వైకుంఠపురం, సీతానగరం, తంగెడ, గోవిందపురం మున్నగు ప్రదేశాలు 

కృష్ణాజిల్లాలోని విజయవాడ, భవానీపురం, ఇబ్రహీం పట్నం, గుడిమెట్ల, చాగంటిపాడు, గొల్ల పూడి తదితర ప్రదేశాలు 

            సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామ్‌

            దేవా భాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే     (ఋగ్వేదం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి