మొత్తం పేజీ వీక్షణలు

5, జులై 2021, సోమవారం

గ్రామ సచివాలయ ఉద్యోగులు

 ప్రజాస్వామ్యంలో గ్రామ స్వపరిపాలన ఎంతో ముఖ్యమైనదిగా గాంధీజీ చెప్పారు 

"దేశానికీ పట్టు కొమ్మలు గ్రామాలు " అని అంటారు. 

మనం నివసించే గ్రామంలో ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ప్రజాసేవలను అందిస్తుంటారు 

వీళ్ళంతా ప్రతి రోజు గ్రామ సచివాలయం లో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోతారు 


సర్పంచ్ = 1

ఉప సర్పంచ్ =1

వార్డ్ సభ్యులు =12

యం.పి.టి.సి =1

కార్యదర్శి =1 

వి.ఆర్.ఓ =1

వి.ఆర్.ఏ =1

ఏ.ఎన్.యం = 1

టీచర్స్ = 8

షకిదర్(నీటిపారుదల) = 1

లైన్ మెన్  = 1

హెల్పర్  = 1

వి.సి.ఓ(సాక్షరభారతి)  = 2

వేటర్నిటీ అసిస్టెంట్  = 1

విలేజ్ పోలీస్ ఆపిసర్  = 1

ఫీల్డ్ అసిస్టెంట్  = 1

AEOఅసిస్టెంట్(అగ్రి) = 1

ఆర్టికాల్చర్ (నర్సరీ)  = 1

సుంకరులు(సపాయి)  = 2 

ఐకేపీ అధ్యక్షులు  = 2

ఆశా వర్కర్స్  = 2

ఐకేపీ యనిమేనేటర్(సి.ఏ)  = 2

అంగన్వాడీ టీచర్స్  = 2

వాటర్ మెన్  = 1

రేషన్ షాప్ డీలర్ = 2

విద్యావాలంటీర్స్  = 1

అంగనీవాడి ఆయాలు = 2

ఈ లెక్కన దాదాపు 50 మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది  ప్రజలకి అందుబాటు లో ఉంటున్నారు.  

నవారాధనలు

శ్రవణం,

కీర్తనం,

మననం,

పదసేవ,

అర్చన,

మంత్రం,

సేవ,

మైత్రి,

శరణం.

పుష్కరవిధులు - (స్నానవిధి, దానవిధి)

స్నానవిధి : 

సప్తవిధస్నానములో వారుణ స్నానము శ్రేష్ఠమని చెప్పబడిరది. వారుణస్నాన మనగా మంత్రపఠన సహితంగా జమునందు మునుగుట. వారుణ స్నానమును సముద్ర, నదీ, తటాక, వాపీ, కూప, భాండోదకముతో చేయవచ్చును. కృష్ణానదిలో స్నానం చేయునపుడు...

కృష్ణే! కృష్ణాంగ సంభూతే! జంతూనాం పాపనాశిని ।

కృష్ణవేణి! నమస్తుభ్యం పునీహీ స్నానగం జనమ్‌ ॥

మొట్టమొదట నదులో దిగబోవునపుడు ఈ క్రింది శ్లోకంతో నదిఒడ్డున ఉన్న మట్టిని తీసుకుని నదిలో మూడుసార్లు వేయవలెను.

పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకభయంకరి ।

మృత్తికాం తే మయాదత్తాం ఆహారార్థం ప్రక్పయ ॥

జచరాకు బియ్యపు గింజు వేయవలెను. స్నానము చేయునపుడు నదికి ప్రార్థన చేయవయును.    

ఆర్ఘ్యప్రదానాదు ఇవ్వవలెను. 

స్నానం అయిన తర్వాత గట్టు ఎక్కేటపుడు మూడు దోస్లితో నీటిని, యక్ష్మకు తర్పణము ఇవ్వవలెను. అంటే నీటిని గట్టుమీద పోయాన్నమాట.

పుష్కరమునకు సంబంధించిన పుణ్యనదులో పితృదేవతకు శ్రాద్ధకర్మ చేయవలెను. . 

ఇదియే పుత్రుకు ప్రధాన కర్తవ్యోపదేశము. పుష్కరకాంలో పితృదేవత తిథి వచ్చినపుడు ఆ తిథినాడు శ్రాద్దకర్మ చేయుట ఉత్తమము. లేనిచో పండ్రెండు రోజులో ఎన్నడైనను చేయవచ్చును.


దానవిధి:  

పిండమును ఎత్తే ముందు పితృదేవతకు పునరావృత్తిరహిత శాశ్వత విష్ణులోక ప్రాప్తికై బ్రాహ్మణునికి దానము చేయవయును. పుష్కరకామందు మాత్రమే కాక సర్వకా సర్వావస్థయందు క్షేత్ర తీర్థ దైవ దర్శనము మానవాళికి అభ్యున్నతిని కల్గిస్తాయి.

            కృష్ణవేణి నమస్తుభ్యం శుభే హరిహరాత్మకే ।

            నిర్మితాసి పురాదేవి జగతామఘనుత్తయే ॥


            కృష్ణవేణి! నమస్తుభ్యం సర్వపాప ప్రణాశిని ।

            త్రిలోకీ పావనజలే రంగత్తుంగతరంగిణి ॥


            శంఖచక్రగదాపద్మధారిణీం విష్ణురూపిణీమ్‌ ।

            ఇంద్రనీసమాకారాం కృష్ణాం త్వాం ప్రణతో-స్మృహమ్‌ ॥


           దశకోటి సహస్రాణి తీర్థానాం వై మహామతే ।

           సాన్నిథ్యం పుష్కరే యేషే త్రిసంధ్యం కురునన్దన ॥  (వనపర్వం)


            నమామి సుకృతశ్రేణీం కృష్ణవేణీం తరంగిణీమ్‌ ।

            యద్వీక్షణం కోటిజన్మకృత దుష్కరశిక్షణమ్‌ ॥

సనాతన హిందూ ధర్మ సంరక్షణకు దీక్షా కంకణధారణం చేసిన దేవాదాయ శాఖ కృష్ణాపుష్కరా సందర్భంగా సత్సంగాను, ఆధ్యాత్మిక ప్రవచనాను, సాధుసమ్మేళనాను, స్ఫూర్పిదేవాయసముదాయాన్ని, ఏకోన్ముఖమైన ధర్మప్రచార కృషిని కొనసాగిస్తోంది. 


పెరుగు దాని ముఖ్యమైన ఉపయోగాలు

పెరుగు క్లారగుణం కలిగి ఉంటుంది 

జీర్ణం అయ్యేటప్పుడు అది కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా మారిపోతుంది.

జీర్ణవ్యవస్థను  పటిష్టం చేస్తుంది 

విరేచనాలతో బాధపడేవారికి మేలు చేస్తుంది 

విరేచనం సాఫీగా అవ్వని వారికి ఉపయుక్తకరం 

కడుపులో అల్సర్లను తగ్గిస్తుంది 

గ్యాస్టిక్ ఇరిటెషన్ ను నిరోధిస్తుంది 

హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి మంచి ఔషధం .

కడుపులో ఇన్ఫెక్షన్ ని కలిగించే రకరకాల సూక్ష్మజీవులని  చంపుతుంది

కామెర్లు నివారణకు ఉపకరిస్తుంది 

డీసెంట్రీ, ఎమీబియాసిస్ లాంటి వాటికి మందులా పనిచేస్తుంది  

ఎపెండిసైటిస్ కు సింహస్వప్నం లాంటిది .

నిద్రలేమితో బాధపడే ఎవరికి ఉపశమనాన్ని ఇస్తుంది 

పెరుగుని తలకి  పట్టించి తర్వాత స్నానం చేస్తే నిద్ర వస్తుంది.

ఫిట్స్ తో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం 

మానసిన సమస్యలున్నవారికి  పెరుగు మంచి చేస్తుంది

రోజూ పెరుగు తీసుకుంటే వయసు మీదపడదు 

శరీరంలోని కణాలకు క్షీణతని  అరికడుతుంది 

పెరుగుని రోజూ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెంచటం జరుగుతుంది.

సొరియాసిస్, ఎగ్జిమా, చర్మవ్యాధులున్నవారికి  పెరుగు ఉపయోగం అమోఘం.


10th class test paper | Social subject model paper I 20 marks exam paper