ప్రజాస్వామ్యంలో గ్రామ స్వపరిపాలన ఎంతో ముఖ్యమైనదిగా గాంధీజీ చెప్పారు
"దేశానికీ పట్టు కొమ్మలు గ్రామాలు " అని అంటారు.
మనం నివసించే గ్రామంలో ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ప్రజాసేవలను అందిస్తుంటారు
వీళ్ళంతా ప్రతి రోజు గ్రామ సచివాలయం లో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోతారు
సర్పంచ్ = 1
ఉప సర్పంచ్ =1
వార్డ్ సభ్యులు =12
యం.పి.టి.సి =1
కార్యదర్శి =1
వి.ఆర్.ఓ =1
వి.ఆర్.ఏ =1
ఏ.ఎన్.యం = 1
టీచర్స్ = 8
షకిదర్(నీటిపారుదల) = 1
లైన్ మెన్ = 1
హెల్పర్ = 1
వి.సి.ఓ(సాక్షరభారతి) = 2
వేటర్నిటీ అసిస్టెంట్ = 1
విలేజ్ పోలీస్ ఆపిసర్ = 1
ఫీల్డ్ అసిస్టెంట్ = 1
AEOఅసిస్టెంట్(అగ్రి) = 1
ఆర్టికాల్చర్ (నర్సరీ) = 1
సుంకరులు(సపాయి) = 2
ఐకేపీ అధ్యక్షులు = 2
ఆశా వర్కర్స్ = 2
ఐకేపీ యనిమేనేటర్(సి.ఏ) = 2
అంగన్వాడీ టీచర్స్ = 2
వాటర్ మెన్ = 1
రేషన్ షాప్ డీలర్ = 2
విద్యావాలంటీర్స్ = 1
అంగనీవాడి ఆయాలు = 2
ఈ లెక్కన దాదాపు 50 మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది ప్రజలకి అందుబాటు లో ఉంటున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి