పలికె త్రిజట "సోదరునితో, పత్నితోడఁ
మేటి పుష్పకమున దిశల్ మెరయ నుత్త
రమున కేగెడు రాముని, ప్రళయ కాల
మృడుని కనుగొంటి.. నంతట మేలు కొంటి"
అశోకవనంలో సీతను భయపెడు తున్న రాక్షస స్త్రీలతో వృద్ధ రాక్షసియైన త్రిజట సీతను భయపెట్టవ ద్దని ఆమె కనుకూలంగా ఎన్నో శుభ శకునాలు కనిపిస్తున్నా యని చెబుతూ తనకు వచ్చిన కల గురించి ఇలా చెప్పింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి