ఈ దినమున బ్రతికి రేవు చనిపోవనున్న నీవు ఇపుడే ఈశ్వరుని ధర్మశాసనముననుసరించి నడచుకొందునని ప్రతిజ్ఞ చేసితివా నీ అంతరాత్మ ఇపుడే ప్రజ్వరిలును.
ఇతరులపై ఆధారపడి వారి కష్టముల మీదనే బ్రతు కదలంచితివా నీకు - నరకప్రాపప్తియే
అధికమైన ధ్యానముతో మననము చేసినచో భ్రమను , జయించవచ్చును. మోక్షమును స్వరూపజ్ఞానము ద్వారా తప్ప ఇతర మార్గముల ద్వారా పొందలేము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి