మానవుడు తన నియమములను తప్పి ప్రవర్తించు కారణము వల్లనే కలిపురుషుడు పట్టుకొని బాధించును. మానవుడు 25 సంవత్సరముల వరకు ఆధ్యయనము గురుశుశ్రూష గాయత్రి మంత్ర జపము, బ్రహ్మచర్యము శీలించుట చేయవలయును. తర్వాత గృహస్థాశ్రమము స్వీకరించి గృహస్థ జీవితమును ఏబది సంవత్సరముల వరకు శాస్త్రవిధి ప్రకారమున నడుపుకొనుట తరువాత పండ్రెండు సంవత్సరములు అనగా 62 సంవత్సరముల వరకు వాన ప్రస్థాశ్రము గడుపుట ఆ పెని అన్నిటిని వదలి సన్యాసిjైు ఆత్మభావములో ఉండి తనువును చాలించుట ఇదియే మనుజ ధర్మము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి